ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠాలు అర్థం కావడం లేదని ఆత్మహత్య చేసుకున్న బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 12:50 PM

పాఠాలు అర్థం కావడం లేదని ఆత్మహత్య చేసుకున్న బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన కృష్ణాకర్ చిన్న కుమార్తె జే.కీర్తన(19) బీటెక్ విద్యార్థిని. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జే.కీర్తన. లెక్చరర్లు చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని, తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక పోతున్నాను ఫోన్ చేసి బాధపడ్డ కీర్తన. దీంతో ఆమెను వేరే కాలేజీలో చేర్చే ప్రయత్నం చేయగా.. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య. కాసేపటికి ఇంటికి వచ్చిన కృష్ణాకర్ ఉరేసుకున్న కూతురుని దించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే కీర్తన మృతి చెందినట్లు నిర్ధారించిన డాక్టర్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa