ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్యావరణహిత వస్తువుల ప్రదర్శన, విక్రయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 10:34 AM

నల్లగొండ జిల్లాలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో గురువారం పర్యావరణహిత వస్తువుల ప్రదర్శన, విక్రయం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, నేషనల్ గ్రీన్ కోర్, కళాశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, పట్టణంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూపు సభ్యులు స్టాల్స్ ఏర్పాటు చేసి పర్యావరణహిత వస్తువులను ప్రదర్శించి, విక్రయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa