ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కురుమూర్తి బ్రహ్మోత్సవాల గోడపత్రికను మంత్రిఆవిష్కరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 02:25 PM

శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, శుక్రవారం మక్తల్ మండల కేంద్రంలో మంత్రి దామోదర్ రాజనర్సింహకు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మంత్రులకు, జిల్లా ఎమ్మెల్యేలకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో వీర్లపల్లి శంకర్, దేవరకద్ర మత్స్యశాఖ చైర్మన్ మెట్టా సాయి కుమార్, మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa