ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చలో హైదరాబాద్ కు పెన్షనర్లు తరలి రావాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 11:04 AM

పెండింగ్‌లో ఉన్న పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నడిగూడెం మండల అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఆయన తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో గోడపత్రికలను ఆవిష్కరించి, ఈ కార్యక్రమం గురించి నాయకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలాజీ నాయక్, ఇబ్రహీం, అప్పిరెడ్డి, అంజయ్య, అనంతరాములు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa