ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్ జి కళాశాలలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 07:39 PM

డిసెంబర్ 5న నాగార్జున ప్రభుత్వ కళాశాల “కృత్రిమ మేధస్సు, మిషిన్ లర్నింగ్ - భవిష్యత్ తరాలపై విప్లవాత్మక ప్రభావం” అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించనుంది. ప్రిన్సిపాల్ డా. ఎస్. ఉపేందర్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సదస్సు కృత్రిమ మేధస్సు, మిషిన్ లర్నింగ్ భవిష్యత్ తరాలకు గొప్ప అవకాశాలను కల్పిస్తూ, పనులు సులభతరం చేసి, కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa