ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన మద్యం విధానం అమల్లోకి: ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం అంచనా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 11:53 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలకు సంబంధించి నూతన విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. 2027 నవంబరు వరకు అమలులో ఉండే ఈ పాలసీ ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ అంచనా వేస్తోంది. గత రెండేళ్లలో రూ.71,550 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి, దీనిలో ప్రభుత్వానికి 80 శాతం ఆదాయం వస్తుంది. ఎన్నికలు, మేడారం జాతర వంటివి అమ్మకాలు పెంచడానికి దోహదపడతాయని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa