ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్ఐవి–ఎయిడ్స్ పై అవగాహన: మసూరాబాద్‌లో ఘనంగా ర్యాలీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 12:52 PM

మసూరాబాద్‌లో హెచ్ఐవి–ఎయిడ్స్ ప్రపంచ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని రంగారెడ్డి జిల్లా కార్యక్రమాధికారి డాక్టర్ పాపారావు జెండా ఊపి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో హెచ్ఐవి బాధితుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం సీడీ–ఫోర్ కౌంట్ పరీక్షలు, ఎఆర్టీ మందులు ఉచితంగా అందిస్తోందని, అవగాహన కోసం ప్రతి ఐసీటీసీ కేంద్రంలో కండోములు పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. సురక్షిత చర్యలు పాటించడం ద్వారా హెచ్ఐవి రహిత సమాజాన్ని నిర్మించాలని పాపారావు పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa