ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన విజయలక్ష్మి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 02:50 PM

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, సోమవారం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెల్త్ ఎడ్యుకేటర్ జే. శ్రీనివాసులు నేతృత్వంలో, ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ నినాదాలతో ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి నుండి చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో ఎయిడ్స్ పట్ల అప్రమత్తత పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa