ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, సోమవారం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి. విజయలక్ష్మి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెల్త్ ఎడ్యుకేటర్ జే. శ్రీనివాసులు నేతృత్వంలో, ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ నినాదాలతో ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి నుండి చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో ఎయిడ్స్ పట్ల అప్రమత్తత పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa