సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి అభ్యర్థిగా నాగుల స్రవంతి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె భర్త ప్రశాంత్, గతంలో తాను ఓడిపోయానని, ఈసారి తన భార్యను గెలిపించాలని గ్రామస్థులను కన్నీళ్లతో వేడుకున్నారు. స్రవంతి కూడా భావోద్వేగానికి గురయ్యారు. ప్రశాంత్ వేడుకోలు చూసి ఆయన అనుచరులు కూడా చలించిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa