మంత్రి కొండా సురేఖను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని పలు దేవాలయాల నిర్మాణానికి టీటీడీ తీసుకుంటున్న చర్యలు, దళిత కాలనీలలో నిర్మిస్తున్న దేవాలయాల గురించి చర్చించారు. కొండ ప్రాంతాల్లోని ఆలయాల్లో రోప్వే నిర్మాణాలకు టీటీడీ నుంచి నిధులు మంజూరు చేయాలని మంత్రి సురేఖ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa