ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లారీలు అందుబాటులో ఉండాలి: అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 05, 2025, 04:04 PM

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలకు అనుగుణంగా లారీలు అందుబాటులో ఉండాలని రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. శుక్రవారం బోయినపల్లి, కోనరావుపేట మండలాల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీల కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని, లారీలకు కొరత లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్ర ప్రకాశ్, డీఎం రజిత, డీసీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa