ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో ‘ఆపరేషన్‌ కవచ్‌’.. 5 వేల మంది పోలీసులతో ఆకస్మిక తనిఖీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 06, 2025, 11:23 AM

హైదరాబాద్‌లో శాంతి భద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసులు 'ఆపరేషన్ కవచ్' పేరుతో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా నాకాబందీ చేపట్టారు. సుమారు 5 వేల మంది పోలీసులు 150 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద కదలికలపై డయల్ 100కి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కమిషనరేట్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున పోలీసులతో నాకాబందీ చేపట్టడం ఇదే తొలిసారి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa