TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు మాజీ సైనికుడు మల్లయ్య సైకిల్పై 148 కి.మీ ప్రయాణం చేశారు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున 4:20 నిమిషాలకు BHEL నుంచి బయలుదేరి 10 గంటలకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. సైకిల్పై వచ్చి ఓటు వేయడంతో గ్రామస్థులు ఆయనను ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa