కామారెడ్డి జిల్లాలో చివరి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. బాన్సువాడ డివిజన్ వ్యాప్తంగా సగటున 80.62 శాతం ఓటింగ్ నమోదైంది. డోంగ్లి (89.83%) మరియు పెద్ద కొడఫ్గల్ (87.42%) మండలాలు అత్యధిక పోలింగ్ తో ముందంజలో నిలిచాయి. బిచ్కుంద (85.60%), నసురులాబాద్ (84.63%), మద్నూర్ (78.23%), బీర్కూర్ (77.30%), జుక్కల్ (75.82%), మరియు బాన్సువాడ (74.36%) మండలాల్లో కూడా గణనీయమైన ఓటింగ్ నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa