ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్న వదిలిపెట్టం: డీజీపీ శివధర్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 02:22 PM

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఈ కేసులో ఎవరున్నా వదిలిపెట్టమని, ఆధారాలు లభించే కొద్దీ విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండటం వల్ల తాము ఎక్కువగా మాట్లాడలేమని ఆయన మీడియాకు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై ప్రతిపక్షలు, వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa