కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ఎందరో దేశభక్తుల ప్రాణ త్యాగం వల్లే ఈ స్వాతంత్ర్యం సాధ్యమైందని అన్నారు. దేశభక్తిని చాటుకున్న ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa