ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 04:07 PM

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా అనుభంద దేవాలయం అయిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో గల గణపతికి గణపతి ఉపనిషత్ లతో అభిషేకం హారతి మంత్రపుష్పం కార్యక్రమములు అత్యంత వైభవంగా నిర్వహించబడినది.
ఇట్టి కార్యక్రమములో దేవస్థానం  సూపరింటెండెంట్ కిరణ్ , వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ అర్చకులు  విశ్వనాథ శర్మ , ద్యావళ్ల సాయికుమార్ , అదిక సంఖ్యలో భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com