మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్గా రజత్ పటీదార్కు మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కీలక సూచనలు చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఈ సారి ఐపీఎల్ సీజన్లో 300 పరుగులు నమోదు చేయడం ఖాయమని పేర్కొన్నారు. వరల్డ్ కప్ గెలవడం కంటే ఐపీఎల్ విజేతగా నిలవడం సవాల్తో కూడుకున్నదేనని వెల్లడించారు.
![]() |
![]() |