సింబయోసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ)కు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ సింబయోసిస్ సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ స్టడీస్ (SCMS) తమ ప్రతిష్ఠాత్మక బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ( ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ తుది గడువు సమీపిస్తోందని చేరబోయో విద్యార్థులకు గుర్తు చేస్తోంది. సింబయోసిస్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం అభ్యర్థులు ఏప్రిల్ 12, 2025 లోపు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తుది గడువు సమీపిస్తున్న సందర్భంలో డాక్టర్ ఆద్య శర్మ, పుణే డైరెక్టర్ మాట్లాడుతూ, “భవిష్యత్ గురించి ఆలోచించే ఈ డైనమిక్ వాతావరణంలో చేరాలనుకునే వేలాది మంది విద్యార్థులను ప్రతీ సంవత్సరం మేము చూస్తుంటాం. రిజిస్టర్ చేసుకునేందుకు గడువు కొన్ని రోజులే ఉంది కాబట్టి ఈ అవకాశాన్నిఎవరూ కోల్పోకూడదని మేము కోరుకుంటున్నాం” అన్నారు.
![]() |
![]() |