మన పూర్వీకుల కాలం నుండి ప్రతి యేట కంబదూరులో అత్యంత వైభవంగా 3రోజులు పాటు కమల మల్లేశ్వరస్వామి రథోత్సవం నిర్వహిస్తారు. ఆదివారం వసంతోత్సవం వేడుకలను కంబదూరులో ఉట్ల మాను దగ్గర ఏర్పాటు చేసిన నీటిలో రంగులు కలిపి కుల.
మత భేదాలు లేకుండా గ్రామ పురవీధుల గుండా మంగళ వాయుధ్యాలతో తిరుగుతూ రంగులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ ఇలానే ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో గ్రామంలో ఇలానే కలిసి వుండాలని వసంతోత్సవంను జరుపుకున్నారు.
![]() |
![]() |