నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గరిమెన పెంట పంచాయితీ పారిశుద్ధ్యం కొరకు మంజూరు చేసిన టాక్టర్ ను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు. రిబ్బన్ కటింగ్ అనంతరం టాక్టర్ ను ఎమ్మెల్యే నడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుధ్యం మెరుగు కొరకు చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగా టాక్టర్ ను మంజూరు చేయడం జరిగిందన్నారు.
![]() |
![]() |