ఢిల్లీలోని స్వరూప్ నగర్ లో దారుణం జరిగింది. ఓ ఫామ్హౌస్లో పనిచేస్తున్నమహిళా కేర్టేకర్పై ఆమె కుమార్తె ముందే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిపై అత్యాచారం చేసే ముందు నిందితుడు తల్లి, కుమార్తె ఇద్దరి చేతులు, కాళ్లను కట్టివేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన 35 ఏళ్ల నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
![]() |
![]() |