భారత్ సింధు నీటి ప్రవాహాన్ని పాకిస్తాన్కు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రవాద సూత్రధారుడు జైషే మహ్మద్ మరోసారి భారత్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘పాక్కు నీటిని ఆపుతారా? ఆపి చూడండి. మాకు నీళ్లు ఆపితే.. మీకు శ్వాస ఆపుతాం' అన్నాడు. మరోవైపు ఉప ప్రధాని ఇషాక్ ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులు అంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాదులను దాచే పనిలో బిజీగా ఉంది.
![]() |
![]() |