భారత స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 588.90 పాయింట్లు నష్టపోయి 79,212.53 వద్ద, నిఫ్టీ 207.35 పాయింట్లు క్షీణించి 24,039.35 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో అత్యధికంగా SBI లైఫ్, TCS, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడగా, అదానీ ఎంటర్ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 85.40గా ఉంది.
![]() |
![]() |