నంద్యాల మండలంలోని 110 ప్రైవేట్ పాఠశాలలు తమ పాఠశాలలోని 25 శాతం సీట్లను విద్యాహక్కు చట్టమైన RTE 12 (1)(C) క్రింద వేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలని ఎంఈఓ బ్రహ్మం నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల మండలంలో 2025-2026 సంవత్సరానికి CSE వెబ్ సైట్ లో పాఠశాలల పేర్లు నమోదు చేసుకొని, వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని సమగ్ర అధికారి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. మరింత సమాచారం కోసం ఎంఈఓ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
![]() |
![]() |