AP: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు పడతాయి, కొన్ని జిల్లాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. శుక్రవారం మహారాష్ట్ర దక్షిణ ప్రాంతాల నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర–దక్షిణ ద్రోణి ఇప్పుడు తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9కి.మీ ఎత్తులో విస్తరించనుంది.
![]() |
![]() |