ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైరుతి నిష్క్రమణ.. ఈశాన్య రుతుపవనాలు ఆగమనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 02:39 PM

దేశంలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. అదే సమయంలో, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కోస్తాంధ్ర, కర్ణాటక, కేరళకు ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని.. దీంతో పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో కేరళ, కర్ణాటక తీరాలకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa