ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వచ్ఛతలో ఏపీకి దేశ వ్యాప్త గుర్తింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 02:55 PM

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, స్వచ్ఛతలో ఆంధ్రప్రదేశ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. స్వచ్ఛాంద్ర సేవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, సూర్యభగవానుడి పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమం చేపట్టి 25 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. నగరంలో సైకిల్ ట్రాక్‌లు, సైకిల్ ఫర్ సండే సైకిల్ రూట్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గూగుల్ పెట్టుబడి చారిత్రాత్మకమని, దీని ద్వారా 1,88,000 ఉద్యోగాలు వస్తాయని, గూగుల్‌ను రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి లోకేష్ కృషి చేశారని కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa