ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు ప్రభుత్వం బాధ్యత వహించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 02:32 PM

కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటకు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనలో తనను మించిన వారు లేరంటూ చంద్రబాబు ప్రతీరోజూ గొప్పలు చెప్పుకోవడం ఒకవైపు కనిపిస్తూ ఉంటే, ఆయన పరిపాలనలో ఘోర వైఫల్యాలు మరోవైపు కనిపిస్తాయని ధ్వజమెత్తారు.  ఈ మేరకు తన సోషల్‌ మీడియా అకౌంట్‌’ఎక్స్‌’లో చంద్రబాబు పాలనపై వైయ‌స్ జ‌గ‌న్ మండిపడ్డారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa