ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ ఘటన.. రిపబ్లిక్‌డే నాడు పేలుళ్లకు కుట్ర!

national |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 10:14 AM

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనపై దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చాయి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, దీపావళి రోజున భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. ఉమర్ నబీ, ఉమర్ మహ్మద్ పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఇప్పటివరకు 9 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa