ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.30 వేల వరకు సబ్సిడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 10:44 AM

AP: డ్వాక్రా మహిళలకు మెప్మా (MEPMA)  ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటీలు, ఆటోలు కొనుగోలు చేయడానికి ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది. మహిళలు స్వయం ఉపాధి కింద ఈ వాహనాలను డ్వాక్రా గ్రూప్ ద్వారా తీసుకుంటే సబ్సిడీ కూడా పొందవచ్చు. స్కూటీ లేదా బైక్‌ తీసుకునే వారికి రూ. 12 వేలు, ఆటో అయితే రూ. 30 వేల వరకు సబ్సిడీ ఇస్తారు. మరిన్ని వివరాల కోసం ఆయా జిల్లాల్లోని మెప్మా అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa