ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి ఎమ్మెల్యే వేగేశన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 14, 2025, 02:28 PM

బాపట్ల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ - సీవీఏపీ (పీ-4) కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు సీవీఏపీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa