బరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం నవంబరు 16 సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది.మేక്శాంతిగా ఎంపికైన ప్రసాద్ నంబూద్రి శనివారం ఉదయం పంపా బేస్ వద్ద ఇరుముడి కట్టుకుని, ఆదివారం సాయంత్రానికి సన్నిధానానికి చేరుకున్నారు.పద్దెనిమిది మెట్లను అధిరోహించిన తరువాత, ఆయన శబరిమల సన్నిధానం ద్వారాలకు హారతి ఇచ్చి, ఆలయ తలుపులు తెరిచారు.భక్తులకు సాయం అందించడానికి, వాలంటీర్లు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో పలు భాషల్లో సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.అలసట, ఛాతీ నొప్పి, శ్వాసలో ఇబ్బంది లాంటి లక్షణాలు ఎదురైనప్పటి వెంటనే భక్తులు వైద్య సహాయం కోసం 04735 203232 నంబరుకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa