ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు వ్యతిరేకంగా టర్కీ-పాకిస్తాన్ కుట్రలు

international |  Suryaa Desk  | Published : Wed, Dec 10, 2025, 04:08 PM

భారత వ్యతిరేక కుట్రల్లో పాకిస్తాన్, చైనాలతో పాటు ఇప్పుడు టర్కీ కూడా చేరింది. ఆపరేషన్ సింధూర్‌ సమయంలో టర్కీ తన సైన్యం, ఆయుధాలు, డ్రోన్లను పాకిస్తాన్‌కు పంపి భారత్‌కు వ్యతిరేకంగా పోరాడింది. టర్కీలో ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశం భారత వ్యతిరేక వ్యూహాలను పెంచింది. టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ, పాకిస్తాన్ ఐఎస్‌ఐతో కలిసి సమాచార సేకరణ, ఉగ్రవాద సమన్వయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. టర్కీ సహకారంతో ఉగ్రవాదులు భారత దేశంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa