ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వర్ణ ఆంధ్రతో ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 24, 2026, 01:55 PM

మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, బిజెపి ఇంచార్జి విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి శనివారం మంత్రాలయంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రూపొందించిన ఈ కార్యక్రమం ప్రజల జీవితాల్లో నిజమైన మార్పుకు బాటలు వేస్తోందని ఆయన అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి గ్రామానికి ప్రగతి చేరాలన్నదే కూటమి ఆశయమని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa