భారతదేశానికి తొలి మహిళా ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ జనవరి 24, 1966న 45 ఏళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా ప్రధాని అయ్యారు. ఆహార కొరత, నిరుద్యోగం, చైనా యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వం వహించి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో పురోగతి సాధించారు. 1971లో పాకిస్థాన్పై విజయం, ప్రోఖ్రాన్లో అణు పరీక్షలు, 'గరీబీ హఠావో' నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారు. మొత్తం 16 ఏళ్లు ప్రధానిగా సేవలందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa