ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత మార్కెట్‌లోకి OPPO K14x 5G

business |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 01:51 PM

భారత మార్కెట్‌లో OPPO K14x 5G విడుదలైంది. 6.75-inch HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్ స్మూత్ వినియోగాన్ని అందిస్తుంది. MediaTek Dimensity 6300 (6nm) ప్రాసెసర్, Android 16 ఆధారిత ColorOS 16, 6,500mAh బ్యాటరీతో 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ రియర్ కెమెరా (50MP + 2MP), 5MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది. దీని ధర: 4GB+128GB రూ.14,999, 6GB+128GB రూ.16,999. ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,500 రూపాయల SBI, HDFC మరియు ICICI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈరోజు నుంచి ఈ ఫోన్ ముందస్తు బుకింగ్స్ ను కంపెనీ ప్రారంభించింది. ఈ ఫోన్ ను Flipkart మరియు ఒప్పో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa