భారతదేశంలో మెసేజింగ్ యాప్ల కోసం 'సిమ్ బైండింగ్' నిబంధన మార్చి 1 నుండి అమలు కానుంది. దీని ప్రకారం, మీ ఫోన్లో భౌతికంగా సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్లు పనిచేస్తాయి. ఈ గడువును పొడిగించేందుకు కేంద్రం నిరాకరించింది. అంతేకాకుండా, ఇకపై కంప్యూటర్ లేదా వెబ్లో లాగిన్ అయిన వినియోగదారులు ప్రతి 6 గంటలకు ఒకసారి మళ్లీ ప్రామాణీకరణ (authentication) చేయాల్సి ఉంటుంది, లేదంటే ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అవుతారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa