ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరివేసుకుని యువతి ఆత్మహత్య.. కారణం ఇదే

national |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 10:13 AM

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. నీట్‌ పరీక్షల్లో అర్హత సాధించలేదని ఓ యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరుముల్‌లైవాయల్‌ ఇందిరా నగర్‌కు చెందిన లక్ష్మీ శ్వేత(19) ప్లస్‌-2 పూర్తి చేసి రెండేళ్లుగా నీట్‌ కోచింగ్‌ తీసుకుంటోంది. బుధవారం అర్ధరాత్రి విడుదలైన నీట్‌ పరీక్ష ఫలితాల్లో అర్హత మార్కులు సాధించకపోవడంతో శ్వేత ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa