దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి ప్రస్తుతం రూ.50,960గా ఉంది. వెండి ధర రూ.700 తగ్గి కిలో వెండి ధర 55,800 వద్ద కొనసాగుతుంది. . ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.50,960 గా ఉంది. కిలో వెండి ధర రూ.55,800 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.50,960 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.55,800 గా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa