ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాత్రకు ప్రజాదరణ చూసి వైసీపీ భయపడుతోంది: మాగంటి బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 01:55 PM

అమరావతి యాత్రకు ప్రజాదరణ చూసి వైసీపీ భయపడుతోందని టీడీపీ నేత మాగంటి బాబు అన్నారు. రైతుల యాత్రను ఫేక్ అంటున్న మంత్రులు, సీఎం ఫేక్‌ అని మాగంటి బాబు విమర్శించారు. రైతుల యాత్రకు ఫేక్ ఐడీలు మీరే ఇచ్చారా  చెప్పాలని మాగంటి బాబు ప్రశ్నించారు. రైతులపై అభాండాలు వేయడం తగదని ఆయన ఓ మీడియాతో మాగంటి బాబు అన్నారు. అమరావతి యాత్రకు ప్రజాదరణ చూసి వైసీపీ భయపడుతోందని, రైతులను అవమానించేలా ప్రభుత్వం మాట్లాడడం సరికాదని తెలిపారు. రైతుల యాత్రకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని మాగంటి బాబు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa