తొలి వన్డేలో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్సమెన్ లో శిఖర్ ధావన్ 16 పరుగులు, శుభ్మన్ గిల్ 3 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 19 పరుగులు, ఇషాన్ కిషన్ 20 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 50 పరుగులు, సంజు శాంసన్ 86 పరుగులు, శార్దుల్ ఠాకూర్ 33 పరుగులు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa