నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 479 పాయింట్లు లాభపడి 57,626 వద్ద ముగిసింది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 17,123 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.60%), యాక్సిస్ బ్యాంక్ (2.89%), ఎన్టీపీసీ (2.42%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.33%), ఎల్ అండ్ టీ (1.70%).
టాప్ లూజర్స్ : ఏషియన్ పెయింట్స్ (-1.51%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.25%), భారతీ ఎయిర్టెల్ (-0.60%), టైటాన్ (-0.24%), ఐసిఐసిఐ బ్యాంక్ (-0.22%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa