ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జనసేన పార్టీ ఆఫీసుపై దుండుగులు శుక్రవారం దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచరులే ఈ దాడి చేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఏఎస్పీ శ్రీనివాస్ను కలిసి జనసేన నేత రామ్మోహన్ దీనిపై ఫిర్యాదు చేశారు. ఇక బీజేపీ నేతలు జనసేన ఆఫీసుకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. వైసీపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa