ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన పార్టీ ఆఫీసుపై దుండగుల దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 22, 2022, 11:07 AM

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జనసేన పార్టీ ఆఫీసుపై దుండుగులు శుక్రవారం దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచరులే ఈ దాడి చేశారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఏఎస్‌పీ శ్రీనివాస్‌ను కలిసి జనసేన నేత రామ్మోహన్ దీనిపై ఫిర్యాదు చేశారు. ఇక బీజేపీ నేతలు జనసేన ఆఫీసుకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. వైసీపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa