ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఘటన పూర్తిగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 23, 2022, 04:19 PM

విజయవాడ,గాంధీనగర్ జింఖానా గ్రౌండ్స్ లో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాల లో రెండు దుకాణాలు దగ్ధమై ఇద్దరు వ్యాపారులు మరణించడం బాధాకరం అని టీడీపీ నాయకులూ బోండా ఉమా తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, మరణించిన కాశీ మరియు బ్రహ్మం కుటుంబ సభ్యులకు నా సానుభూతిని వ్యక్తపరచడం జరిగింది. ఈ ఘటన పూర్తిగా వైసీపీ  ప్రభుత్వ వైఫల్యమే. ప్రణాళికాబద్ధంగా కాకుండా, అవగాహన  లేకుండా షాపులు కేటాయించి రెండు మధ్యతరగతి కుటుంబ సభ్యుల నిండు ప్రాణాలను బలిగొన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా ఇష్టానుసారం స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో అనుమతులు ఇచ్చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa