చంద్రగ్రహణం సందర్భంగా అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. ఆలయ ఈఓ విజయకుమార్, అలయ అర్చకులు మంగళవారం ఉదయాన్నే ఆలయాన్ని మూసివేశారు. గ్రహణానంతరం 9వ తేదీన బుధవారం ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్ష పూజల అనంతరం ఆలయాన్ని తెరిచి స్వామి వారి దర్శనానికి అనుమతించడం జరుగుతుందని ఆలయ ఈఓ విజయకుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa