ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీక వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 04:16 PM

కార్తీక మాసం సందర్భంగా పొన్నలూరు మండలం చెన్నిపాడు పరిధిలోని సంగమేశ్వరం శైవక్షేత్రంలో ఈ నెల 14న టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దామచర్ల సత్యనారాయణ పిలుపు ఇచ్చారు. సోమవారం సంగమేశ్వరం శైవ క్షేత్రాన్ని వారు సందర్శించి కార్తీక వన మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa