హస్తకళాకారుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన చైర్పర్సన బడిగించాల విజయలక్ష్మీ, చంద్ర మౌళిని హస్తకళల సంఘం నేతలు కోరారు. ఆదివారం మదనపల్లెకు విచ్చేసిన వారిని హస్తకళల సంఘ నేతలు కసిసి సమస్యలను వివరించారు. ఇందులో ముఖ్యంగా డీసీహెచ నుంచి ఎగ్జిబిషన ఏర్పాటు చేయాలని, రెన్యువల్ కార్డులు ఇవ్వాలని, బ్యాంకుల ద్వారా ముద్ర రుణాలను మంజూరు చేయా లని, నూతన లేపాక్షి షోరూమ్ను మదనపల్లెలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశా రు. ఆధునిక డిజైన్లలో శిక్షణ ఇవ్వాలని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకురాలు అరివేణీ ఆప్లీక్ వర్కర్స్ హ్యాండ్ ఎంబ్రాయ డరీ కళాకారిణీ లీలావతి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa