ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ.. ఎప్పుడంటే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 13, 2022, 07:35 PM

ఏపీలో ఈ నెల 21న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్నారు. సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని 5 లక్షల ట్యాబ్ లు పంపిణీ చేయనున్నారు. ట్యాబ్ ల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలో వైసీపీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన స్థల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa